Congress | బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంపడుతోంది: మహేశ్ కుమార్ గౌడ్
Congress | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా కుల సర్వే చేశామని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చెప్పారు. అన్ని వర్గాలకు సరైన ఫలాలు అందాలన్న ఉద్దేశ్యంతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే బీజేపీ (BJP) అడ్డం పడుతోందని ఆరోపించారు.
A
A Sudheeksha
Telangana | Dec 28, 2025, 1.46 pm IST

















