Harish Rao | రేవంతే జలద్రోహి: హరీశ్రావు
Harish Rao | గోదావరి బనకచర్లతో జల దోపిడికి ప్రయత్నం చేసి, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు నష్టాన్ని తగ్గించడం కోసం బనకచర్ల నుంచి నల్లమల సాగర్ కు మార్చుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ఆరోపించారు. అది బనకచర్ల అయినా నల్లమలసాగర్ అయినా జరిగేది తెలంగాణ (Telangana) జల దోపిడీయేనని కుండబద్దలు కొట్టారు. కత్తి చంద్రబాబుది అయినా పొడిచే వాడు రేవంతేనని ధ్వజమెత్తారు. ముమ్మాటికీ రేవంతే జలద్రోహి అని స్పష్టం చేశారు.
A
A Sudheeksha
Telangana | Dec 30, 2025, 6.50 pm IST

















