Panchayat Elections | మొదటి విడతలోనే ప్రజలు రేవంత్ పాలనను ఘోరంగా తిరస్కరించారు: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) మొదటి విడత ఫలితాలు ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం పట్ల గ్రామీణ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను స్పష్టంగా బయటపెట్టాయని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dasoju Shravan) అన్నారు. మొత్తం 12,700 గ్రామపంచాయతీలలో మొదటి విడతగా జరిగిన 4,236 పంచాయతీల్లో సాధారణంగా అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) కే 90% వరకు అనుకూలత ఉండే పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ 1,345 సర్పంచ్ స్థానాలు గెలవడం కాంగ్రెస్కు ప్రజలు జారీ చేసిన మొదటి భారీ హెచ్చరిక అని వ్యాఖ్యానించారు.
A
A Sudheeksha
News | Dec 12, 2025, 6.44 pm IST

















