కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు ఆరోపణలన్నారు. కేసీఆర్.. అబద్ధపు ప్రచారాలతో శని, దరిద్రం అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.