Farmer | తన విగ్రహాన్ని తానే ఏర్పాటు చేసుకున్న రైతు బిడ్డ
Farmer | చనిపోయిన భార్య విగ్రహంతో పాటు, ఆమె విగ్రహాన్ని ఒంటరిగా ఉంచడం ఇష్టంలేని రైతుబిడ్డ కళ్లెం నర్సింహా రెడ్డి (Kallem Narsimha Reddy) తన విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసుకుని, భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా తన వ్యవసాయ (Agriculture) క్షేత్రంలో స్వయంగా తానే ఆవిష్కరించనున్నాడు.
A
A Sudheeksha
News | Dec 18, 2025, 12.28 pm IST
















