ASSOCHAM | భారత్లో వ్యవసాయ సాంకేతికతలు 86 శాతం రైతులకు అందడం లేదు
భారత్లో అగ్రి-టెక్ అభివృద్ధి ఉన్నప్పటికీ 86 శాతం రైతులు ఇంకా ఈ సాంకేతికతలకు దూరంగానే ఉన్నారని అసోచామ్ నివేదిక వెల్లడించింది. స్టేట్-లెవల్ అగ్రి-టెక్ సాండ్బాక్స్లు, అగ్రికల్చరల్ డేటా కామన్స్, ఫైనాన్సింగ్ సంస్కరణలతోనే సమగ్ర, సుస్థిర వ్యవసాయ వ్యవస్థ సాధ్యమని నివేదిక స్పష్టం చేసింది.
admin trinethra
Agriculture | Dec 19, 2025, 1.50 pm IST
















