Sustainable agriculture | వ్యర్థాల నుంచి సుస్థిర వ్యవసాయానికి దారి చూపిన 11వ తరగతి విద్యార్థి
మానవ మూత్రం, బూడిద, వరి గడ్డితో పూర్తిగా సేంద్రీయ ఎరువు తయారు చేసిన 11వ తరగతి విద్యార్థి ఆలమ్ వీర్ జిందాల్. పంట దిగుబడి పెంపు, కాలుష్య నియంత్రణ, తక్కువ ఖర్చుతో సుస్థిర వ్యవసాయానికి మార్గం చూపిన ఈ బాలుడి ఆవిష్కరణకు జాతీయ స్థాయి ప్రశంసలు దక్కాయి.
a
admin trinethra
Agriculture | Dec 19, 2025, 12.40 pm IST
















