KP Vivekanand | బోగస్ మాటలతో ప్రజలను మోసంచేసే ప్రభుత్వం ఇది: బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద్
KP Vivekanand | రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బోగస్ మాటలతో ప్రజలను మోసంచేసే ప్రభుత్వమని బీఆర్ఎస్ (BRS) విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ (KP Vivekanand) మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన తీరును రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల (Assembly Winter Session) వేదికగా నిలదీస్తామని చెప్పారు.
A
A Sudheeksha
Telangana | Dec 28, 2025, 3.50 pm IST















