Enugu Narasimha Reddy | తల్లి జోలపాటల్లోంచే బాలసాహిత్యం ప్రారంభమవుతుంది: ఏనుగు నర్సింహారెడ్డి
Enugu Narasimha Reddy | తల్లి జోలపాటల్లోంచే బాలసాహిత్యం ప్రారంభమవుతుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి (Enugu Narasimha Reddy) అన్నారు. పిల్లల్లోని సృజనాత్మకతను తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు గుర్తించి వారిని ప్రోత్సాహించాలని సూచించారు.
A
A Sudheeksha
Telangana | Dec 27, 2025, 5.42 pm IST













