Vision India Summit | ఎన్నికల్లో బీజేపీ గెలవడానికే ఎస్ఐఆర్: అఖిలేశ్ యాదవ్
Vision India Summit | సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) ఆధ్యర్యంలో హైదరాబాద్ లో జరిగిన విజన్ ఇండియా సమ్మిట్ (Vision India Summit) లో ఆ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి (CM) అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పాల్గొని ప్రసంగిస్తూ ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలిచేందుకే ఎస్ఐఆర్ (SIR) ను ప్రవేశపెడుతోందని ఆరోపించారు.
A
A Sudheeksha
News | Dec 13, 2025, 5.10 pm IST

















