2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ: సీఎం రేవంత్రెడ్డి
Rising Telangana | తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. 2034 నాటికి ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సంకల్పించామని తెలిపారు. రాష్ట్రంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, దానికి మంచి సానుకూల వాతావరణం ఉందని చెప్పారు.
A
A Sudheeksha
News | Dec 8, 2025, 5.45 pm IST

















