Red Tabletop Road | భారత్లో తొలిసారి వన్యప్రాణి సురక్షిత రహదారి – ఎన్హెచ్ఏఐ కొత్త ప్రయోగం
మధ్యప్రదేశ్లోని వీరాంగణ దుర్గావతి టైగర్ రిజర్వ్ గుండా వెళ్లే NH-45పై ఎన్హెచ్ఏఐ భారత్లో తొలిసారి ఎరుపు టేబుల్టాప్ రోడ్ మార్కింగ్స్ను అమలు చేసింది. వన్యప్రాణి–వాహన ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డుపై ఎరుపు రంగు డబ్బాలు గీయడం, అండర్పాస్లు, ఫెన్సింగ్తో రూపొందిన ఈ వినూత్న రహదారి ప్రయోగం దేశవ్యాప్తంగా అటవీ రహదారి నమూనాగా మారనుంది.
a
admin trinethra
National | Dec 17, 2025, 9.11 pm IST
















